ఆరోగ్యశ్రీ సర్వీసులు నిలిపివేస్తున్న ఆసుపత్రులు – పెండింగ్ బిల్లులపై నిరసన!
హైదరాబాద్: నెరవేరని వాగ్దానాలు, వేల కోట్ల రూపాయల పెండింగ్ బిల్లుల సమస్యతో తెలంగాణలో వైద్య రంగం మరోసారి ఆందోళనలోకి వెళ్లింది. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడిన లక్షలాది మంది పేద రోగులకు ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. ...




























