ఈ మధ్యకాలంలో దొంగల బీభత్సం తగ్గుముఖం పట్టిందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల కారణంగా ఆ కేసులను ఛేదించడంలో విజయవంతం అయ్యామని.. ఈ క్రైమ్ రేటు తగ్గిందని చెబుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ...
మధ్యప్రదేశ్ ఉజ్జయినికి చెందిన కీర్తి పార్మర్ కు కొన్నేళ్ల కిందట బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. అతడు ఇండోర్ లోని ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లను కలిశాడు. స్కానింగ్ చేసిన వైద్యులు బ్యెయిన్ ట్యూమన్ ఉందని.. దానిని తొలగించకపోతే ప్రాణాలకు ప్రమాదం అని చెప్పారు. ...
మన దేశంలో మహిళల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నప్పటికీ కొన్నిచోట్ల మహిళలకు భద్రత లేకుండా పోతోంది. ఈ క్రమంలోనే మహిళలపై లైంగిక దాడులు
సాధారణంగా మనం అమ్మాయికి పెళ్లి చేయాలంటే లక్షలకు లక్షలు కట్నకానుకలు ఇచ్చి పెళ్లిళ్లు చేస్తుంటాము.అదేవిధంగా మరికొందరు వస్తు రూపంలో తమ అల్లుడికి కట్న కానుకలను సమర్పిస్తుంటారు. అదే విధంగా దేశంలో వివిధ రాష్ట్రాల వారు పాటించే ఎన్నో వింత ఘటనలను, ఆచారాలను ...
ఒకే కుటుంబంలోని ఐదుగురు మహిళలు ఉన్నఫలంగా అదృశ్యమయ్యారు. వీరు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కింద ఈ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్న పోలీసులకు నెల రోజుల తర్వాత ఎంతో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అదృశ్యమైన ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా రెండవ దశ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో అధికారులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ థర్డ్ ...
వేసవికాలం వచ్చిందంటే చాలు అందరూ ఎంతో ఇష్టంగా తినే పండ్లలో మామిడి పండ్లు ఒకటి. మామిడి పండును పండ్లలో రారాజుగా భావిస్తారు. ఎన్నో పోషక విలువలతో కూడిన ఈ పండ్లను తినడానికి ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఈ క్రమంలోనే మన రాష్ట్రాలలో ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ తీవ్రస్థాయిలో విజృంభిస్తుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఆసుపత్రి ఫాలో అవుతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే గత కొన్ని నెలల నుంచి శుభముహూర్తాలు లేక ఇప్పుడు పెళ్లిళ్ళ పెట్టుకున్నవారిని సైతం కరోనా మహమ్మారి వదలక ...
ఇతర దేశాలతో పోల్చి చూస్తే స్త్రీలను గౌరవించే దేశాలలో భారత్ ముందువరసలో ఉంటుంది. సనాతన ధర్మం ప్రకారం మహిళలను ఇక్కడ శక్తిస్వరూపాలుగా పూజిస్తారు. అయితే దేశంలో అన్ని చోట్ల ఇదే పరిస్థితులు మాత్రం ఉండవు. దేశంలోని పలు ప్రాంతాలలో మహిళలపై అత్యాచార ...
దాదాపు పాతిక సంవత్సరాల క్రితం విడుదలైన శుభలగ్నం సినిమాలో హీరోయిన్ ఆమని తన భర్తను డబ్బుపై ఆశతో కోటి రూపాయలకు అమ్మేస్తుంది. నిజ జీవితంలో కూడా అలాంటి భార్యలు ఉంటారా..? భర్తను ప్రియురాలు డబ్బులిస్తే అమ్మేస్తారా...? అనే ప్రశ్నకు ఈ ఘటనను ...