Sushant Singh Rajputh: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పరిచయం అవసరం లేని పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో పేరు సంపాదించుకొని ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదుగుతున్న క్రమంలోనే ఈయన ముంబైలో తన ఫ్లాట్లో ఉరివేసుకొని...
Crime: పగటి పూట యాచకుడిగా.. రాత్రి పూట దొంగ మారుతున్న ఓ వ్యక్తి చివరికి ఓ వ్యక్తి ప్రాణాలను తీశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. రాత్రి పూట ఒంటరిగా వెళ్తున్న వ్యక్తులే...
దేశ రాజధాని ఢిల్లీలో ఏం చేయడానికైనా వెనకాడం లేదు దుండగులు. పట్టపగలు ఓ మహిళను నడిరోడ్డుపై దారుణంగా గొంతకోసి చంపేశాడు. సదరు మహళ కూరగాయల బండి
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపుతున్నాయి. ఇద్దరి వ్యక్తులను రాత్రి సమయంలో అతికిరాతంగా నరికి అక్కడ నుంచి పారిపోయారు. అనంతరం అందులో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ జంట హత్యలకు...
ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఆ దంపతులు వేరే కాపురం పెట్టారు. అన కోడలు ఇంట్లో ఉండటానికి ఇష్టపడని అత్త వాళ్లను దూరం పెట్టేసింది. దీనిపై తన భర్త కూడా మాట్లాడకపోవడంతో కోపం పెంచుకుంది....
రమ్య హత్య కేసు నిందుతుడు శశి క్రిష్ణ ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నిందితుడు మెకానిక్ గా పనిచేస్తున్నాడని తెలిపారు. బిటెక్ చదువుతున్న రమ్యను ప్రేమకోసం వేధించేవాడని తెలిపారు. రమ్య పై దాడి జరుగుతుంటే...
గుంటూరు జిల్లా దళిత యువతి రమ్య హత్య పై నారా లోకేష్ స్పందించారు. రమ్య హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. దిశ చట్టం వల్ల రాష్ట్రంలో...
గుంటూరు నగరం లో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డుపై ఓ బీటెక్ యువతి హత్యకు గురైంది ఈ ఘటన కాకాణి పరామయ కుంటలో జరిగింది. రమ్య అనే యువతని గుర్తు తెలియని యువకుడు గొంతుకోసి పరారయ్యాడు. కాగా...
మద్యం తాగి వచ్చి భార్యను చిత్రహింసలకు గురిచేసిన భర్త మర్మాంగాలను కోసేసింది ఓ వివాహిత. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు గ్రామంలో చోటు
మద్యానికి బానిసైన వ్యక్తి రోజు మద్యం కోసం డబ్బులు కావాలని తన భార్యను తీవ్ర చిత్రహింసలకు గురి చేసే వాడు. ఈ క్రమంలోనే ప్రతి రోజు వారి మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే వారికి...