అమరావతి: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా, నందమూరి బాలకృష్ణకు ఆయన సోదరి దగ్గుబాటి పురందేశ్వరి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య చోటుచేసుకున్న హృద్యమైన సన్నివేశం పలువురిని ఆకట్టుకుంది. రాఖీ కట్టిన తర్వాత ఇరువురు ...