YS Jagan : జగన్ పర్యటనలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో తీవ్ర విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు సంఘటనల్లో రెండు ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. Tragedy during Jagan's tour.. Two ...


























