కేంద్రం సంచలన నిర్ణయం .. ప్రీమియం చెల్లించకుండా రూ.36 వేలు పొందే ఛాన్స్..?
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతులకు ప్రయోజనం చేకూర్చడం కోసం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రం రైతుల కొరకు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన పేరుతో ఒక స్కీమ్ ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్ఐసీతో ...


























