ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల వల్ల దేశ ప్రజలందరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉపాధిని కోల్పోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎంతోమంది విద్యార్థులు...
మనలో చాలామందికి ప్రతి నెలా వచ్చే కరెంట్ బిల్లు అప్పుడప్పుడూ షాక్ ఇస్తూ ఉంటుంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అంచనాలకు అందని స్థాయిలో కరెంట్ బిల్ వస్తూ ఉంటుంది. సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మందుబాబులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని మద్యం ప్రియులకు ప్రయోజనం చేకూరేలా మద్యం ధరలను భారీగా తగ్గించింది. ప్రీమియం, మీడియంలో ప్రభుత్వం ఏకంగా 25 శాతం ధరలను తగ్గించింది....