వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు ఎమ్మెల్సీ అశోక్ బాబు. మంత్రులు సచివాలయానికి రారు.. శాఖాధిపతుల అసలే రారని ఎద్దేవా చేశారు. శాఖాధిపతి లు విధిగా హాజరు కావాలన్న సీఎం జగన్ వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సలహాదారులు ...
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేసీఆర్ సర్కార్ అంగన్ వాడీ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. త్వరలో అంగన్ వాడీ ఉద్యోగులకు జీతాలను పెంచడంతో పాటు ప్రమోషన్లను ఇవ్వనుంది. అదే సమయంలో ఉద్యోగులకు మరికొన్ని ప్రయోజనాలను కల్పించనుంది. తెలంగాణ రాష్ట్ర గిరిజన, ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!