ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, లా అండ్ ఆర్డర్ దారుణంగా తయారైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విమర్శలకు ప్రతివిమర్శలు సాధారణమని, కానీ ఇళ్లపై దాడులు చేసి మనుషులను చంపేస్తారా ...
ఆకివీడు, పశ్చిమగోదావరి జిల్లా: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారాన్ని దుర్వినియోగం చేశారని, ఎవరిని టచ్ చేయకూడదో వారినే టార్గెట్ చేశారని ఆమె ...
అనంతపురం జిల్లా: అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో ఓ మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒంటరిగా జీవిస్తున్న తనకు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల (కేజీబీవీ)లో తన కూతురికి సీటు కావాలంటూ అడిగినప్పుడు, టీడీపీ నేత వన్నూరప్ప లైంగికంగా వేధించాడని ...
నెల్లూరు: వైసీపీ నేతలకు సంబంధించి మరొక పెద్ద వివాదం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా నాయకులకు సంబంధించి అక్రమ మైనింగ్ కేసులు తీవ్రతరం అవుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి రెండు నెలలుగా జైలులో ...
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. "మాట్లాడితే రప్పా రప్పా అంటున్నారు. వాళ్ల తాకాటుకు తాము భయపడేది లేదని, బెదిరింపులకు తలొగ్గేది కాదని స్పష్టం చేశారు. రప్పా రప్పా అంటే చూస్తూ ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బలు ఆగడం లేదు. గతేడాది ఎన్నికల్లో ఘోర ఓటమితో అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీకి ప్రతీ రోజు ఏదో ఒక విఘాతం ఎదురవుతోంది. తాజాగా మద్యం స్కాం కేసుతో పార్టీకి పలు ...
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగలబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో మంత్రి పదవిని చేపట్టిన ప్రముఖ నేత అవంతి శ్రీనివాస్ ఇప్పుడు టీడీపీ చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల ...
నగరి: మాజీ మంత్రి ఆర్కే రోజా చేసిన తాజా వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. తాజాగా నగరి నియోజకవర్గంలో జరిగిన 'రీకాలింగ్ చంద్రబాబు' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, అధికార తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను తీవ్రంగా ఎద్దేవా చేశారు. ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా దృష్టి సారించారు. ఈ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని అధికారులతో సమీక్ష నిర్వహించి, ...
మడకశిర, శ్రీసత్యసాయి జిల్లా: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్, రిమాండ్పై ఆమె స్పందిస్తూ, న్యాయవ్యవస్థపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని పునరుద్ఘాటించారు. ...