సామాన్యుడికి భారంగా మారిన గుది‘బండ’.. రూ. వెయ్యికి చేరువలో గ్యాస్ ధర..
అంతకముందు ఎప్పుడూ లేనంతగా గత కొన్ని నెలల నుంచి నిత్యావసర వస్తువులతో పాటు ఇంధన ధరలు పెరుగుతూ ఉండటంతో సామాన్యుల చేతికి చమురు వదులుతోంది. కరోనా కష్టకాలంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మొదటి వేవ్ లో మూడు సిలిండర్లను ఉచితంగా ...


























