అంతకముందు ఎప్పుడూ లేనంతగా గత కొన్ని నెలల నుంచి నిత్యావసర వస్తువులతో పాటు ఇంధన ధరలు పెరుగుతూ ఉండటంతో సామాన్యుల చేతికి చమురు వదులుతోంది. కరోనా కష్టకాలంలోనూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా మొదటి వేవ్...
కరోనా, లాక్ డౌన్ దేశంలోని ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన సంగతి విదితమే. లాక్ డౌన్ వల్ల మిగతా వాళ్లతో పోల్చి చూస్తే వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా భారీ నష్టాలను...