2008లోనే కరోనా గురించి హెచ్చరించిన శాస్త్రవేత్త.. అసలేం జరిగిందంటే..?
కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలు గజగజా వణకాల్సిన పరిస్థితి దేశవ్యాప్తంగా నెలకొంది. కరోనా ఉధృతి తగ్గిందనుకునే లోపు కొత్తరకం కరోనాకు సంబంధించిన వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బ్రిటన్ నుంచి వచ్చిన వారికి కరోనా నిర్ధారణ కావడంతో ప్రజలు ...

























