బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్తని.. ‘మాధురి’ స్కెచ్ కు మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! వెలుగులోకి సంచలన నిజాలు!
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరులో జరిగిన శివనాగరాజు హత్య కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అవుతోంది. భార్య అంటే ఇంటికి మహాలక్ష్మి అనుకుంటాం.. కానీ ఇక్కడ మాత్రం ఆ భార్యే కాలయముడు అయ్యింది. తన అక్రమ సంబంధానికి ...
































