ఎస్బీఐ కస్టమర్లకు బంపర్ ఆఫర్.. రోజుకు లక్ష రూపాయలు..?
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు గతంతో పోలిస్తే భారీగా ఆదాయం తగ్గిన నేపథ్యంలో ...

























