లోక్సభలో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఓబీసీ బిల్లుకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బస్వంతరావ్ పాటిల్ లోక్ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 కులాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అనేక కులాలు ఓబీసీ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయన్నారు.
లోక్సభలో కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుకు వివిధ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఓబీసీ బిల్లుకు మద్దతు తెలుపుతూ టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బస్వంతరావ్ పాటిల్ లోక్ సభలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 కులాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అనేక కులాలు ఓబీసీ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయన్నారు.


































