కరోనా కోరలు చాస్తున్న వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు, బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేయడానికి పనిలేక,…
ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది… ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ మహమ్మారి దాని వ్యాప్తిని రోజు రోజుకు పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్…
రిలయన్స్ జియోలో సోషల్ మీడియా దిగ్గజం ఫెస్బుక్ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసారు.. 43,574 కోట్లకు ఈ డీల్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 4.42…
మన దేశంలో కరోనా నానాటికీ పెరుగుతూనే ఉంది.. కోవిడ్-19 ప్రభావాన్ని సకాలంలో గుర్తించి లాక్ డౌన్ అమలు చేస్తున్నా దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతూనే ఉంది.…
తెలంగాణ రాష్ట్రంలో విమానాలు దిగేందుకు అనుమతి లేదని కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణాలో ఒకే ఒక్క ఎయిర్ పోర్టు అదికూడా హైదరాబాద్ లో…
రేపటి (20 ఏప్రిల్) నుంచి తెలంగాణా రాష్ట్రంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గి, జొమాటో సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఆయా ఫుడ్…
తెలంగాణాలో ఇంటి యజమానులకు కేసీఆర్ హెచ్చరించారు.. అద్దెకు ఉండేవారిని మూడు నెలల వరకు ఇంటి అద్దె ఇవ్వమని ఒత్తిడి చేయవద్దని స్పష్టం చేసారు తెలంగాణ సీఎం కేసీఆర్.…
కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తుంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా పంజా విసురుతోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో…
దేశంలో కరోనా రోజు రోజుకు పంజా విసురుతోంది. లాక్ డౌన్ అమలులో ఉన్నా.. ఈ మహమ్మారిని కట్టడి చేయడం కష్టతరమవుతుంది. మరో వైపు భాదితులను ముందుగా గుర్తించేందుకు…
కరోనా వైరస్ నేపథ్యంలో దేశమంతా లాక్ డౌన్ కొనసాగుతుంది. దీనితో దేశవ్యాప్తంగా విమానయాన సర్వీసులను కేంద్రం నిలిపివేసింది. కాగా విమాన సర్వీసులు ఎప్పుడు మొదలవుతాయో అని విమాన…