కరోనా మహమ్మారి విలయతాండవం కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో 21రోజుల పాటు రైళ్లను నిలిపివేయడం జరిగింది. అయితే ఏప్రిల్ 15 నుంచి రైళ్లు తిరిగి…
ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న కారణంగా మన దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా తన సర్వీసులను ఏప్రిల్ 30…
తెలంగాణలో భారీ మొత్తంలో కేసులు బయటపడుతున్నాయి.. ఒక్కసారిగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతోంది. ఈ ఒక్కరోజే ఏకంగా 75 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇద్దరు కరోనా…
కరోనా ప్రపంచాన్ని దడదడలాడిస్తుంది. అగ్రరాజ్యమైన అమెరికాని కూడా వదిలి పెట్టడంలేదు. ప్రస్తుత్త గణాంకాల ప్రకారం అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు ఉన్నది అమెరికా లోనే. ఆరోగ్య పరంగానే…
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది. మన దేశంలో కూడా అనూహ్యంగా పాజిటివ్ కేసులు పెరుగుతూన్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడంకోసం మన ప్రధానమంత్రి…
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్ ఉన్న మహిళలకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచంలో విలతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందుగానే…
తెలంగాణాలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఆరుగురు చనిపోయిన విషయం తెలిసిందే… అయితే ఈరోజు గురువారం గాంధీ…
భద్రాచలం క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్నీ రేపు (అనగా గురువారం) నిరాడంబరంగా నిర్వచడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకోసం భద్రాద్రి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు.…
ఢిల్లీ లోని మర్కజ్ భావం భవన్ లో జరిగిన ప్రార్థనలలో దేశం నలుమూలల నుంచి మత ప్రచారకులు పాల్గొన్నారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో దక్షిణాది రాష్ట్రాల…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మర్చి నెల జీతాన్ని రెండు దఫాలుగా చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్నీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం…