ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అమలు చేస్తున్న పథకాల్లో అమ్మఒడి స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రాష్ట్రంలోని 80 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వం ప్రయోజనం చేకూరుస్తోంది. రాష్ట్రంలోని దాదాపు 43 లక్షల మంది తల్లుల...
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డ్ లోన్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించింది. తక్కువ వడ్డీకే ఎస్బీఐ బంగారం రుణాలను ఇస్తోంది. ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కూడా రుణాలు ఇస్తున్నప్పటికీ...
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల దేశంలో కొన్ని కోట్ల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఉపాధి లేక సొంతూళ్లకు వచ్చి ఆదాయం లేకపోవడం వల్ల చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. చాలామందికి వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్నా రోజురోజుకు పెరుగుతున్న ఖర్చుల వల్ల...
జగన్ సర్కార్ కొన్ని రోజుల క్రితం రోడ్ సేఫ్టీ నిబంధనలు కఠినంగా అమలు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. 2021 సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. ఇకపై వాహనదారుల దగ్గర...
దేశంలో రోజురోజుకు సంతానం లేక గుళ్లు, ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరుగుతోంది. పెళ్లై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోవడంతో చాలామంది దంపతులు పిల్లలు పుట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒక గ్రామ ప్రజలు మాత్రం...
ఎంతోమంది యువకులు తమ సరదాల కోసం వారి నిండు ప్రాణాలను బలి తీసుకుంటారు. ఎంతోమంది యువకులు చిన్నచిన్న పందేలను కాస్తూ వారి ప్రాణాలతో చలగాటం ఆడుతుంటారు. ఇలాంటి తరుణంలోనే గత కొంత కాలం క్రితం హైదరాబాద్ నగర శివారులో కొంతమంది యువకులు...
ఇండియన్ కోస్ట్ గార్డు పదోతరగతి పాసైన వాళ్లకు శుభవార్త చెప్పింది. నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 358 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కాగా పురుష అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు...
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిరుద్యోగులకు, ప్రతిభ ఉన్న విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2 లక్షల రూపాయల వేతనంతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 61 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్రో నుంచి విడుదలైంది. https://www.vssc.gov.in/vssc/ వెబ్...
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. తక్కువ ధరకే ఇల్లు, స్థలం కొనుగోలు చేయాలనుకునే వారికి ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాపర్టీలను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం ఎస్బీఐ ఈ నెల...
మరికొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. కొత్త సంవత్సరంతో పాటు ఆరోజు నుంచి కొత్త నిబంధనలు సైతం అమలులోకి రాబోతున్నాయి. ఈ కొత్త నిబంధనలు దేశంలోని ప్రజలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావం చూపుతున్నాయి. భారతదేశ ప్రజలు ఈ నిబంధనల గురించి తప్పనిసరిగా...