కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. ప్రజలు నగదును పొదుపు చేయడానికే తప్ప ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి సమయంలో సామాన్య, మధ్యతరగతి...
సాధారణంగా కొందరు వ్యక్తులు ఎంతో ఎత్తు నుంచి బంగీ జంప్ చేయడం, గాల్లో చిన్నపాటి తాడుపై నడుస్తూ వెళ్లడం, వంటి అద్భుతమైన సాహస విన్యాసాలను చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. కానీ ఇటువంటి సాహసాలను నిపుణుల పర్యవేక్షణలో చేయడం వల్ల ఎలాంటి ప్రమాదాలు...
హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళి పండుగ రోజున పిల్లల నుంచి పెద్దల వరకు బాణసంచా కాల్చి గ్రాండ్ గా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే కరోనా, లాక్ డౌన్ వల్ల ఈ సంవత్సరం పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి....
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా ఇప్పటికే ప్రభుత్వ పథకాలు ప్రజల ఇంటికి చేరే విధంగా చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ త్వరలో రేషన్...
పెళ్లి కోసం కొందరు తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అన్నం తినకుండా, ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటూ బెదిరిస్తూ ఉండటం మనం చూసి ఉంటాం. కానీ పెళ్లి కోసం తనతల్లి పై అలిగి ఏకంగాహోర్డింగ్ ఎక్కి బెదిరించిన ఘటన...
గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, రైల్వే శాఖ వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తూ వరుస శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. నిరుద్యోగులకు...
దేశంలో లక్షల సంఖ్యలో ఉద్యోగులు కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల నిరుద్యోగులైన సంగతి తెలిసిందే. కేంద్రం ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లకు ప్రయోజనం చేకూర్చడం కోసం అటల్ బీమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా...
ఒకప్పుడు దొంగలు దొంగతనాలు చేయాలంటే ఇళ్లలోకి చొరబడి డబ్బును దొంగలించేవాళ్లు. కానీ కాలం మారిపోయింది. ఇప్పుడు మోసగాళ్లు ఆన్ లైన్ లోనే మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో తెలివితేటలు ఉన్నవాళ్లను సైతం మోసగాళ్లు మోసం చేస్తున్నారు. చాలామంది ఆన్ లైన్ మోసాల బారిన...
కరోనా వైరస్ విజృంభణ వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొంది. మన దేశంతో పాటు ఇతర దేశాల్లో చాలామంది ప్రయాణాలు చేస్తున్న సమయంలోనే కరోనా వైరస్ బారిన పడుతున్నారు. నిపుణులు...
మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో చాలామంది దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దేశంలోని చాలామందికి కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామందికి షాపింగ్ చేయాలని...