దేశంలో చాలామంది విద్యార్థులకు ప్రతిభ ఉన్నా ఉన్నత చదువులు చదవటానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రోత్సహించేందుకు పలు సంస్థలు, యూనివర్సిటీలు, కాలేజీలు ఫెలోషిప్స్...
ఈ మధ్య కాలంలో నకిలీ నోట్ల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొందరు నకిలీ నోట్లను తయారు చేసి చిన్నచిన్న వ్యాపారులకు వాటిని ఇచ్చి మార్కెట్ లోకి ఆ నోట్లు చలామణిలోకి వచ్చేలా చేస్తున్నారు. అయితే కొంతమందికి ఏకంగా...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి లక్షల సంఖ్యలో ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడానికి కారణమైంది. కరోనా, లాక్ డౌన్ వల్ల నష్టాల పాలైన ప్రైవేట్ సంస్థలు ఉద్యోగుల తొలగింపు దిశగా అడుగులు వేశాయి. అయితే కరోనా వల్ల ఉద్యోగం కోల్పోయిన వారికి...
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఈ ఐదు తప్పులు పొరపాటున కూడా చేయవద్దంటూ హెచ్చరించింది. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతుండటం, ఖాతాదారులు చేస్తున్న చిన్నచిన్న పొరపాట్ల వల్ల అకౌంట్లలోని నగదు ఖాళీ...
దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్ కార్ట్ దసరా, దీపావళి పండుగల సందర్భంగా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఆఫర్లను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ఈకామర్స్...
గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంపు గురించి పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ నిన్న మాట్లాడుతూ అమ్మాయిల కనీస వివాహ వయస్సు పెంపు గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు....
దేశంలో ఎక్కువ సంఖ్యలో ప్రజలు దూర ప్రాంతాలకు ప్రయాణించడానికి రైళ్లకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అయితే కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల గత కొన్ని నెలల నుంచి పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ప్రత్యేక...
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి వల్ల ప్రజలు తీవ్ర ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆదాయం పెంచుకోవడానికి అనేక రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. వలస కూలీలు, పేదలపై ఈ ప్రభావం ఎక్కువగా పడింది. అయితే కేంద్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి శుభవార్త...
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించడం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మహిళల కొరకు స్పెషల్ అకౌంట్ సర్వీసులను ప్రారంభించింది. మహిళలు ఈ...
టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. దేశంలో తక్కువ సమయంలో ఎక్కువ కస్టమర్లను సొంతం చేసుకున్న జియో కొత్తకొత్త ఆఫర్ల ద్వారా వినియోగదారులకు మరింత చేరువవుతోంది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా...