దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే కరోనాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా..? రాదా..? అనే సందేహాలు ప్రజల్లో...
"గృహమే కదా నా స్వర్గ సీమ" అన్నాడో సినీ కవి. సొంత ఇంట్లో ఉండే భరోసా వేరు. అందుకే సొంత ఇంటి కలని నిజం చేసుకోవాలని కలలు కనని వారు ఎవరు ఉంటారు చెప్పండి? కానీ కొన్ని ఆర్ధిక ఇబ్బందుల వలన...
కొండ నాలుక కు మందు వేస్తే, ఉన్న నాలుక ఊడిందంట.. ప్రస్తుతం బట్టతల కోసం మందులు వేసుకుంటే బట్టతల సంగతి దేవుడెరుగు మరో అనుకోని సమస్య ఎదురవుతుందట. ఈరోజుల్లో బట్టతల అనేది సర్వసాధారణ విషయం. అయితే ఈ బట్టతల ఆడవారికంటే మగవారినే...
ఈ మధ్య కాలంలో మోసాలు పెరిగిపోతున్నాయి. మోసాలు చేయడానికి మోసగాళ్లు కొత్తకొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. స్మార్ట్ ఫోన్లలోని సమాచారాన్ని దొంగలిస్తూ, ఖాతాలలోని డబ్బులను ఖాళీ చేస్తూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవ్వరినీ వదలకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. తాజాగా హ్యకర్లు హైదరాబాద్...
దేశంలో కరోనా మహమ్మారి ఏ స్థాయిలో విజృంభిస్తుందో, వ్యాప్తి చెందుతుందో తెలియడానికి ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఒకే గుడిలోని 400 మంది కరోనా బారిన పడ్డారు. ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన 400 మందికి...
సాధారణంగా చిన్న పిల్లలు దెయ్యం పేరు చెప్పినా దెయ్యాల కథలు విన్నా భయపడుతూ ఉంటారు. చిన్న పిల్లలు తినకపోతే బూచోడికి పట్టిస్తామంటూ బెదిరిస్తూ కూడా ఉంటారు. అలా దెయ్యం, బూచోడి పేర్లను వాడుకుని తల్లిదండ్రులు పిల్లలు తినేలా, బుద్ధిగా ఉండేలా చేస్తారు....
స్మార్ట్ ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం పదిసార్లైనా గూగుల్ ను తలుచుకుంటూ ఉంటారు. మనకు ఎలాంటి సందేహం వచ్చినా అందుకు సమాధానం మాత్రం గూగుల్ లోనే లభిస్తుంది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ గూగుల్ సుపరిచితమే....
హీరోయిన్ మాధవీలత సినిమా పరంగానే కాక రాజకీయ, సామాజిక అంశాలతో కూడా పాపులర్ అవుతోంది. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో నచ్చావులే, స్నేహితుడా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన మాధవీ లత క్యాస్టింగ్ కౌచ్పై గళం వినిపించి ఒక్కసారిగా పాపులర్...
కరోనా లాక్డౌన్ సమయంలో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆఫర్ ని ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ని ఇలానే కొనసాగిస్తే ఇబ్బందులే తలెత్తే అవకాశం ఉందని పలువురు...
ప్రస్తుత కాలంలో ఈ భూ ప్రపంచంపై జీవించడానికి అతి ముఖ్యమైన వాటిలో విద్య ఒకటి. మనం ఎంత సంపాదించినా, ఎన్ని ఆస్తులు ఉన్నా విద్య లేకపోతే ఫలితం ఉండదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం అక్షరాస్యత శాతాన్ని పెంచాలనే ఉద్దేశంతో కొత్త...