లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు టాక్ షోలతో బిజీ బిజీ గా లాక్ డౌన్ పిరియడ్ ను గడిపేస్తున్నాడు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ విత్ సునీల్ ఛెత్రి...
మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కోరింది. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు మే 31...
దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే… మే 17 తో లాక్ డౌన్ 3.0 ముగుస్తున్న సమయంలో మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ...
కరోనా గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దాదాపు అన్ని దేశాలు ఈ మహామ్మరిపై యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. కరోనాని కంట్రోల్ చేయడం సాధ్యపడడం లేదు. రోజు రోజుకు...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసారు. భారత్ కు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్. భారత ప్రధాని నరేంద్రమోడి తనకు ఆప్తమిత్రుడని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో కరోనా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు భారత్, అమెరికా...
కరోనా నేపథ్యంలో దాదాపు 50 రోజుల లాక్ డౌన్ తరువాత మెల్ల మెల్లగా సడలింపులు ఇస్తున్నారు.. ఇప్పటికే రైల్యే శాఖ దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విమానయాన ప్రయాణాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు...
మన దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ముఖ్యమంత్రుల నుంచి ఈ నెల 15వ తేదీలోగా వచ్చే సూచనలను...
దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని చెప్పారు. ఈ ప్యాకేజి విలువ దాదాపు దేశ జీడీపీ...
ప్రధాని మోడీ ఈరోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పకే మూడుసార్లు అయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే లాక్ డౌన్ 3.0 తరువాత ఇప్పటి వరకు ఎటువంటి మెసేజ్ ఇవ్వలేదు ప్రధాని. అయితే మే 17తో లాక్...
రైలు కూత మొదలైంది. ఈరోజు నుంచి 15 ప్రధాన నగరాలకు రైళ్లు నడుపుతుంది రైళ్ల శాఖ. ఇందుకోసం 30 సర్వీసులను నడుపుతోంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో ప్రతి కోచ్ లో 72 మంది...