ADVERTISEMENT

General News

Get real time update about this post category directly on your device, subscribe now.

జట్టులో చోటు కోసం సెలెక్టర్లు లంచం అడిగారు…!! షాకింగ్ కామెంట్స్ చేసిన టీం ఇండియా కెప్టెన్..

లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు టాక్ షోలతో బిజీ బిజీ గా లాక్ డౌన్ పిరియడ్ ను గడిపేస్తున్నాడు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లైవ్ విత్ సునీల్ ఛెత్రి...

Read moreDetails

మే 31 వరకు ఇవన్ని ముసివేయాల్సిందే.. కేంద్ర హోం శాఖ కొత్త మార్గదర్శకాలు !

మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించాలని కోరింది. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాలు మే 31...

Read moreDetails

మే 31 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం !!

దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెల్సిందే… మే 17 తో లాక్ డౌన్ 3.0 ముగుస్తున్న సమయంలో మే 31 వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ చర్యలు తీసుకుంది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ. ఈ...

Read moreDetails

కరోనాను ఇలా ఎదుర్కోండి…కీలక సూచనలు చేసిన డబ్ల్యూహెచ్ఓ !!

కరోనా గత కొద్ది నెలలుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. దాదాపు అన్ని దేశాలు ఈ మహామ్మరిపై యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నా.. కరోనాని కంట్రోల్ చేయడం సాధ్యపడడం లేదు. రోజు రోజుకు...

Read moreDetails

భారత్ కు వెంటిలేటర్లు ఫ్రీగా ఇస్తాం…ట్రంప్ ప్రకటన పై భిన్నాభిప్రాయాలు!!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేసారు. భారత్ కు వెంటిలేటర్లు విరాళంగా ఇస్తామని ప్రకటించారు డోనాల్డ్ ట్రంప్. భారత ప్రధాని నరేంద్రమోడి తనకు ఆప్తమిత్రుడని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో కరోనా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు భారత్, అమెరికా...

Read moreDetails

ఇకపై 80 సంవత్సరాలు పైబడిన వారిని విమానాల్లోకి అనుమతి లేదు… మిగిలిన వారు తప్పనిసరిగా…

కరోనా నేపథ్యంలో దాదాపు 50 రోజుల లాక్ డౌన్ తరువాత మెల్ల మెల్లగా సడలింపులు ఇస్తున్నారు.. ఇప్పటికే రైల్యే శాఖ దేశ రాజధాని ఢిల్లీ నుంచి కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా విమానయాన ప్రయాణాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు...

Read moreDetails

లాక్ డౌన్ 4.0 తప్పదు… ప్రసంగంలో ప్రధాని !!

మన దేశంలో కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతున్న ఈ క్రమంలో లాక్ డౌన్ 4.0 తప్పకుండా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని.. ముఖ్యమంత్రుల నుంచి ఈ నెల 15వ తేదీలోగా వచ్చే సూచనలను...

Read moreDetails

20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ !

దేశం కోసం 20 లక్షల కోట్ల రూపాయల ఆర్ధిక ప్యాకేజిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. రూ.20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ అభియాన్ పేరుతో కొత్త ఆర్థిక ప్యాకేజీ అందిస్తామని చెప్పారు. ఈ ప్యాకేజి విలువ దాదాపు దేశ జీడీపీ...

Read moreDetails

జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ [Live] !!

ప్రధాని మోడీ ఈరోజు రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇప్పకే మూడుసార్లు అయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయితే లాక్ డౌన్ 3.0 తరువాత ఇప్పటి వరకు ఎటువంటి మెసేజ్ ఇవ్వలేదు ప్రధాని. అయితే మే 17తో లాక్...

Read moreDetails

రైలు కూత మొదలైంది… తెలుగు రాష్టాల్లో ఆగే రైల్వేస్టేషన్స్ ఇవే…!!

రైలు కూత మొదలైంది. ఈరోజు నుంచి 15 ప్రధాన నగరాలకు రైళ్లు నడుపుతుంది రైళ్ల శాఖ. ఇందుకోసం 30 సర్వీసులను నడుపుతోంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంది. ఈ క్రమంలో ప్రతి కోచ్ లో 72 మంది...

Read moreDetails
Page 500 of 616 1 499 500 501 616

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!