ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ సంక్షోభ సమయంలో ఎంతో మంది తమవంతు సహాయంగా ప్రజలను ఆదుకుంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితులలో ప్రముఖ టెలికాం సంస్థ భారతీయ ఎయిర్టెల్ కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంది....
దేశంలో మొబైల్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా చెప్పాలంటే మొబైల్ ఫోన్లు మన నిత్య జీవితంలో భాగమైపోయాయి. ఉద్యోగాలు చేసేవాళ్లలో చాలామంది ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు....
దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్ టెల్ ఈ మధ్య కాలంలో కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడానికి కీలక ప్రకటనలు చేస్తోంది. వినియోగదారుల కోసం ఎయిర్ టెల్ మరో కొత్త ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎయిర్ టెల్...
ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం రోజురోజుకు పెరుగుతోంది. అయితే నేటికీ కొన్ని కారణాల వల్ల చాలామంది స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయలేకపోతున్నారు. అయితే అలాంటి వారికి దేశీయ టెలీకాం దిగ్గజం ఎయిర్...