ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే ఒక అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే **అరవ శ్రీధర్**కు సంబంధించిన వీడియోలు, ఆరోపణలు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. కీలకమైన విషయం ఏంటంటే… ఈ వ్యవహారంలో ప్రధానంగా చర్చకు వచ్చిన ఇద్దరి ...
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే వార్త హాట్టాపిక్గా మారింది. జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఒక మహిళా ఉద్యోగి చేసిన ఆరోపణలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నిన్నటి దాకా లోలోపల జరిగిన ...
ఏలూరు, ఆగస్టు 27, 2025: వైసీపీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పేర్ని నానికి పెద్ద షాక్ తగిలింది. ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. దెందులూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ...
అమరావతి: వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అబద్ధాలు, అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిందని మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ సృష్టించిన భూతం చివరికి వారినే మింగేస్తుందని, సీసాలో బిరడా బిగించి మూతపెట్టినట్టే వారి పరిస్థితి ఉంటుందని ఎద్దేవా ...
హైదరాబాద్: "గాడ్ ఆఫ్ మాసెస్" నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం లభించింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హీరోగా ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తిస్తూ, యూకేకు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (WBR) ఆయన పేరును ...
తిరుపతిలో ఏర్పాటు చేసిన అమరావతి ఛాంపియన్షిప్ పోటీలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంపై విచారణ పూర్తయింది. త్వరలోనే బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు. ...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన గణాంకాలను ఉటంకిస్తూ, అధికారంలో ఉన్న ...
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక న్యాయపరమైన సవాలును ఎదుర్కొంటున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి ఎ.ఆర్. విజయ్ కుమార్ ఆయనపై తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ రాజకీయ వర్గాల్లో ...
నెల్లూరు జిల్లాలో ఒక పెద కుటుంబానికి చెందిన మహిళకు సంబంధించిన పెను సంచలనం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించడానికి ఆ మహిళే కారణమన్న ఆరోపణలు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఈ వివాదాన్ని ...
జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘వార్-2’పై అనంతపురం రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, “టీడీపీకి దూరంగా ఉన్న ఎన్టీఆర్ సినిమా చూడొద్దు” అని బెదిరించారంటూ వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలు ...