ప్రభుత్వం కీలక నిర్ణయం : ఆధార్ చూపిస్తే.. కరోనా టీకా !
ఆంధ్రప్రదేశ్ : దేశంలో రెండవ దశ కరోనా టీకాలు ప్రారంభమయ్యాయి.. మొదటి దశ టీకా విజయవంతమైన విషయం తెలిసిందే.. దేశవ్యాప్తంగా రెండవ దశ వ్యాక్సినేషన్ మార్చి ఒకటిన ప్రారంభమైంది. తొలి టీకాను ప్రధాని మోదీ వేయించుకున్నారు. ఇక అసలు విషయానికి వస్తే.. ...


































