కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వైరస్ కు, వ్యాక్సిన్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా విషయంలో పరిశోధనలు చేసి ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్న వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు. ...
కరోనా మహమ్మారి విజృంభణ దేశంలోని ప్రజలను అన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతోంది. ప్రజలు కరోనా వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందులను సైతం ఎదుర్కొంటున్నారు. కరోనా విజృంభణ తరువాత దేశంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఒక్కో సవాల్ ను ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలో ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికలను తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా తొలి ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుంచి తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ తగ్గడంతో పాటు పలు జిల్లాల్లో 50 లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా ...
భారతదేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న సంగతి విదితమే. దేశంలో ప్రస్తుతం 40,000కు అటూఇటుగా కరోనా కొత్త కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ...
భారతదేశంతో పాటు ప్రపంచ దేశాల్లోని ప్రజలు కరోనా వ్యాక్సిన్ గురించి ఆశగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కరోనా వ్యాక్సిన్లు విడుదలైనా ఆ వ్యాక్సిన్లు పూర్తిస్థాయిలో సత్ఫలితాలను సాధించలేకపోయాయి. అయితే ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ తాజాగా కరోనా ...
గతేడాది నవంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ లో కరోనా వైరస్ విజృంభించగా నిన్నటితో తొలి కరోనా కేసు నమోదై ఏడాదైంది. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అయితే వైరస్ ...
ప్రపంచ దేశాల ప్రజలను గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి గజగజా వణికిస్తున్న సంగతి తెలిసిందే. గతంతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గినా ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థవంతమైన ...
కరోనా వైరస్ విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి భారీగా తగ్గింది. ప్రజలు నగదును పొదుపు చేయడానికే తప్ప ఖర్చు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపడంలేదు. ఇలాంటి సమయంలో సామాన్య, మధ్యతరగతి ...
ప్రపంచ దేశాల ప్రజలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. తాజాగా బయటపడిన డబ్ల్యూహెచ్ఓ అంతర్గత రికార్డింగులలో వైరస్ ల్యాబ్ లోనే పుట్టిందని తేలింది. కరోనా విజృంభించిన తొలినాళ్ల నుంచి డబ్ల్యూహెచ్వో తీరుపై అనుమానాలు ...