Covid Vaccination: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తమై ముందస్తు జాగ్రత్త చర్యలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే నైట్ కర్ఫ్యూ, వారాంతపు లాక్ డౌన్ అమలు చేస్తూ ఈ మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారు. అదేవిధంగా ...
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపిస్తున్న పేరు ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.డాన్సర్ గా,ప్రముఖ కొరియోగ్రాఫర్, జాతీయ అవార్డు గ్రహీత అయిన శివ శంకర్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ తేలడంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ...
కరోనా మహమ్మారి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు ముగుస్తున్న కూడా ఇప్పటికీ అంతం అవ్వలేదు. అయితే తాజాగా కొన్ని ప్రదేశాలలో కరోనా మహమ్మారి అంతకంతకు రెట్టింపు అవుతోంది. చాలా మంది ప్రజలు కరోనా తగ్గుముఖం పట్టిందని కోవిడ్ రూల్స్ ను పాటించడం ...
గత నాలుగు రోజుల క్రితం కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే శివ శంకర్ మాస్టర్ తో పాటు ఆయన చిన్న కొడుకు మినహా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా కరోనా మహమ్మారి బారిన ...
ప్రముఖ కొరియోగ్రాఫర్ సోనుసూద్ గత నాలుగు రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.అయితే ఆయన పూర్తిగా ఇన్ఫెక్షన్ కి గురయ్యారని 75శాతం అతనికి ఇన్ఫెక్షన్ ...
కరోనా మహమ్మారి రెండో వేవ్ తర్వాత దాని వ్యాప్తి తగ్గింది అనుకున్నారు. కానీ అది ఇంకా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. ప్రస్తుతం సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను కరోనా వదిలి పెట్టడం లేదు. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశ్వ ...
ఇప్పటికే కరోనాతో విలవిలలాడిన కేరళను మరో వైరస్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. అయితే ఇటీవల ఓ 12 ఏళ్ల బాలుడు నిఫా వైరస్ తో చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. వైద్య అధికారులతో సమావేశాలు నిర్వహించి ...
ఓ వైపు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కరోనా కేసులు కూడా చాపకింద నీరులా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం కొనసాగుతోంది. అయితే 12 నుంచి 17 ...