ప్రకృతి మనకు వివిధ రకాల సుగంధద్రవ్యాలను అందిస్తోంది. అందులో మెంతులు ప్రత్యేకమైనవి. దీంతో ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. కరోనా వచ్చిన వారికి ట్రీట్ మెంట్ ఇచ్చే సమయంలో కొంతమందికి జుట్టు రాలుతోంది. తర్వాత కూడా...
భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసులలో తగ్గుదల కనిపించింది. తాజాగా 38,667 మంది వైరస్ బారిన పడగా.. 478 మంది మరణించారు. 35,743 మంది కరోనానుంచి కొలుకున్నారు. రికవరీ రేటు...
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో తాజాగా పిల్లలలో పెరుగుతున్న కేసులు కొంత ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా థర్డ్ వేవ్ భయాందోళనలు మెుదలయ్యాయి. ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా...
దేశంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు సడలించినా కేసుల సంఖ్య పెరగడం లేదు. కరోనా బాధితుల వైద్య చికిత్సకు లక్షల
దేశంలో కరోనా కేసులు సంఖ్య స్వల్ఫంగా పెరుగుతున్నాయి. తాజాగా 16,40,287 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 44,643 మంది కరోనా సోకినట్లు తేలింది. దేశవ్యాప్తంగా మరో 464 మంది మరణించారు. ఇక రాష్ట్రాలవారిగా చూస్తే...
టోక్యో ఒలంపిక్స్ 2020 లో జరగాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదాపడి 2021లో జరుగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి నిర్వాహకులు.. ప్రభుత్వ అధికారులు
కరోనాతో ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతున్నాయి. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ వ్యప్తి బలంగా ఉండటంతో మరణాల సంఖ్య కూడా ఎక్కువగా నమోదయ్యాయి.
కరోనా మహమ్మారి గత 2020 మార్చి నుంచి మన దేశంలో కుణుకు లేకుండా చేస్తోంది. మొదటి వేవ్ లో కరోనా కేసులు పెరిగినా మరణాలు సంభవిచలేదు. కానీ సెకండ్
ప్రజలను కోవిడ్ భయపడుతుంది. ఇప్పటికే ఫస్ట్ సెకండ్ వేవ్ రూపంలో లో ప్రజలను పట్టి పీడించింది. ప్రస్తుతం మూడో ముప్పు కలవరపెడుతోంది. ఇప్పటికే
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న భారతదేశంలో మరో వైరస్ ప్రజల పై విరుచుకు పడటానికి సిద్ధంగా ఉంది.తాజాగా కేరళ రాష్ట్రంలో ప్రమాదకర జికా వైరస్ కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం...