ఈ మధ్యకాలంలో దొంగల బీభత్సం తగ్గుముఖం పట్టిందని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాల కారణంగా ఆ కేసులను ఛేదించడంలో విజయవంతం అయ్యామని.. ఈ క్రైమ్ రేటు తగ్గిందని చెబుతున్నారు. కానీ మధ్యప్రదేశ్ లో ఓ దారుణం...
సాధారణంగా బంగారు దుకాణాల్లో దొంగతనం చేయడం సర్వసాధారణమే. అయితే బంగారు దుకాణాల్లో దొంగతనాలు ప్లాన్ చేసే వారు రాత్రిపూట ఎవరు లేని సమయంలో దుకాణానికి కన్నం వేసి తీసుకువెళ్తారు. కానీ ఓ యువకుడు మాత్రం పట్టపగలే...