గ్యాస్ సిలిండర్ లు ఉపయోగించే వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ శుభవార్తను తెలియజేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే నిత్యవసర వస్తువుల వినియోగం అధికమయ్యింది....
దేశంలో ప్రతిరోజూ కోట్ల సంఖ్యలో ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నారు. అయితే లాక్ డౌన్ నిబంధనల వల్ల దేశంలో ప్రస్తుతం పరిమిత సంఖ్యలోనే రైళ్లు నడుస్తున్నాయి. కరోనా ఉధృతి...
దేశంలో సామాన్య ప్రజల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ రైలు ప్రయాణాన్ని ఎంతో ఇష్టపడతారు. బస్సు, విమాన ప్రయాణాలతో రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం కావడంతో పాటు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది....
దేశంలోని నిరుద్యోగులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే వాళ్లలో ఎక్కువ మంది బ్యాంకు ఉద్యోగాల కోసం కలలు కంటారు. అలా కలలు కంటున్న వారికి ఐబీపీఎస్ శుభవార్త...
భారతదేశంలో నివశించే వాళ్లకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎవరి దగ్గరైతే ఆధార్ కార్డ్ లేదో వాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేసే ఏ స్కీమ్ కు అర్హులు కారు. దేశంలో రోజురోజుకు ఆధార్...
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ కులాల ప్రజలకు శుభవార్త చెప్పారు. జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం పేరుతో కొత్త స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వాళ్లకు ప్రయోజనం...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ వీధివ్యాపారులకు శుభవార్త చెప్పింది. ఆత్మ నిర్భర భారత యోజన స్కీమ్ కింద వీధివ్యాపారులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. రేపటినుంచి కేంద్రం వీధివ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున రుణాలను అందించనుంది....
ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి గురించి వేర్వేరు పరిశోధనలు చేస్తున్నారు. ఈ పరిశోధనల ద్వారా కొత్త విషయాలను వెల్లడిస్తున్నారు. శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజల్లో భయాందోళనకు తగ్గిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు కరోనా...
నేటి తరం యువతలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కల. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చాలా తక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది....
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలో రుణాలు తీసుకున్న వాళ్లకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకుంది. లోన్ మారటోరియం వడ్డీ మినహాయింపుకు సంబంధించి తాజాగా కేంద్రం నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. ప్రజలు ఆర్థిక...