ప్రస్తుతం కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా పాజిటివ్ అనగానే ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి ఆస్పత్రిలో చికిత్స ఏమాత్రం అవసరం లేదు. ఇంట్లో ఉంటూనే ...
దేశంలో కరోనా సెంకండ్ వేవ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ లు విధించాయి. తాజగా తెలంగాణ గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్న ...
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా సోకుతుందో తెలియని కరోనా వైరస్ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యే అవకాశం ...
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్ది నెలల నుంచి అన్ని ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో స్కూలు, కాలేజీలు మూతపడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ క్రమంగా తెరుచుకున్నాయి.పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!