కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్ది నెలల నుంచి అన్ని ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడంతో స్కూలు, కాలేజీలు మూతపడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ క్రమంగా తెరుచుకున్నాయి.పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ...