జెండా ఎగరేసి సెల్యూట్ చేస్తూ ఆ నేత కన్నుమూశారు.. ఇంతకు ఏం జరిగిందంటే..!
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయింది. దీంతో ఆదివారం దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్క భారతీయడు Independence Dayను ఘనంగా జరుపుకున్నారు. అయితే ఇదిలా ఉండగా.. జార్ఖండ్ ధన్బాద్లో మాత్రం ఓ విషాదం నెలకొంది. అక్కడ కాంగ్రెస్ నేత అన్వర్ ...


























