ప్రస్తుతం కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వర్షాకాలం ప్రారంభం అవడంతో సర్వసాధారణంగా వచ్చే జలుబు, దగ్గు,జ్వరం వంటి
దేశంలో కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో విజృంభించి దేశాన్ని.వణికించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకు లక్షల్లో కేసులు నమోదవగా వేలల్లో మృత్యువాతపడ్డారు. అయితే ఇండియా ఇప్పుడిప్పుడే కరోనా రెండవ దశ నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ క్రమంలోనే అన్ని ...
గత ఏడాదిన్నర కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూ ప్రతి ఒక్కరిలో మార్పును తీసుకు వచ్చిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ ...
ప్రపంచవ్యాప్తంగా గత సంవత్సరం నుంచి కనిపించని ఒక చిన్న సూక్ష్మ జీవితో యావత్ ప్రపంచం మొత్తం తీవ్ర పోరాటం చేస్తోంది. వివిధ రకాల వేరియంట్లలో ఉత్పరివర్తనం చెందుతూ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ మహమ్మారిని కట్టడి చేయాలంటే కేవలం మన ...
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతోంది.. అంతేకాదు మరణాలు కూడా ఇదే స్థాయిలో సంభవిస్తున్నాయి. ఒక రోజు మరణాలు 2 వేల దగ్గరకు వచ్చేశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. కానీ.. ...
ప్రస్తుత కాలంలో ఎంతోమందిని వేధించే సమస్యలలో స్కిన్ ఇన్ఫెక్షన్ల సమస్య ఒకటి అని చెప్పవచ్చు. వాతావరణ కాలుష్యం వల్ల రోజుకు ఈ సమస్యతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది.అంతేకాకుండా కొందరి శరీర తత్వాలను బట్టి కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటం వల్ల ...
సాధారణంగా గర్భం దాల్చిన మహిళలు ఎన్నో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. వారు తీసుకొనే ఆహారం నుంచి చేసే ప్రతి పని వరకు అన్ని విషయాలలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన సమయమది. గర్భం దాల్చిన మొదటి నెల నుంచి డెలివరీ అయిన ...