గణేష్ లడ్డూ వేలంలో రికార్డు.. ఏకంగా రూ. 2.31 కోట్లు పలికిన ధర!
వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణేశ్ నిమజ్జన శోభాయాత్రలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన లడ్డూ వేలంపాట మరోసారి రికార్డు సృష్టించింది. రంగారెడ్డి జిల్లా, బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీర్తి ...





























