విద్యార్థులకు అలర్ట్..! రెండు రోజులు స్కూళ్లకు సెలవులు!
అంతర్జాతీయ యోగా డే వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకలకు కేంద్ర బిందువుగా ఆర్కే బీచ్ రోడ్ను ఎంపిక చేసి ప్రధాన వేదిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల బృందం విశాఖలో మకాం వేసింది. ...



































