Vijay Devarakonda: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఎంతో మంది అభిమానులు ఉంటారు ఇలా తమ హీరోలతో కలిసి ఒక ఫోటో దిగడం లేదా వీరు చేసే పోస్టులకు హీరో కామెంట్స్ చేయడం చేస్తే చాలు...
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే .ఈ సినిమా మార్చి ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు...
Crime News: సూర్యాపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాల వద్ద ర్యాగింగ్ కలకలం రేపింది. ఎంబీబీఎస్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థి తనపై సీనియర్
ఉన్నత చదువులు చదవాలని కలలు కన్న ఏ ఒక్క విద్యార్థి కల ఆగిపోకూడదనే ఉద్దేశంతో, వారికి ఉన్నత చదువులు కల్పించాలన్న లక్ష్యంతో రూపకల్పన చేసిన “జగనన్న విద్యా దీవెన” పథకం కింద 2020_21 ఫీజు రీయింబర్స్మెంట్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి అమ్మఒడి స్కీమ్ లో భాగంగా ల్యాప్ టాప్ లను పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. 9వ తరగతి, ఆపై తరగతులు చదివే...
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం ఆర్థిక ఇబ్బందుల వల్ల టాలెంట్ ఉండి ఉన్నత విద్య చదవలేకపోతున్న విద్యార్థినులకు శుభవార్త చెప్పింది. అమ్మాయిల కోసం 1,86,000 రూపాయల స్కాలర్ షిప్ ఇస్తోంది. కేంద్ర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకు 10,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం 2,000 లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా...
ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చాలా నెలల...
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మహమ్మారి కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అయితే వైరస్ ను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో సక్సెస్...
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పీహెచ్డీ పూర్తి చేసిన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. దేశంలో పీహెచ్డీ పూర్తి చేసిన వారి నుంచి పోస్ట్ డాక్టరల్ రీసెర్చ్ ఫెల్లోషిప్ కొరకు ఎస్బీఐ...