హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, యాదాద్రి జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు ఆగస్టు 13, 14 తేదీలలో సెలవులు ప్రకటించింది. ...