వలపు వలలో పడ్డ 80 ఏళ్ల వృద్ధుడు.. రూ.9 కోట్లు దోచేసిన సైబర్ నేరగాళ్లు
ముంబై: సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయక ప్రజలు కోట్ల రూపాయలు కోల్పోతున్న సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ముంబైలో 80 ఏళ్ల వృద్ధుడు, ఫేస్బుక్లో ఓ పరిచయం కారణంగా ఏకంగా దాదాపు రూ. 9 కోట్లు కోల్పోయాడు. డెమెన్షియా ...


































