ADVERTISEMENT

Tag: andhra pradesh

400 మంది మహిళలను మోసం చేశాడు.. విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు..!

పోలీస్టేషన్ లోని జైలుకు వెళ్లాలంటే ఎవరైనా భయపడతారు. ఆ ఎఫెక్ట్ పల్లెటూరు వాళ్లకు అయితే జీవితాంతం మర్చిపోరు. అయితే ఓ వ్యక్తి దొంగతనాలకు అలవాటు

హెల్మెట్ ధరించని పోలీసులకు కూడా జరిమానా… ఎక్కడంటే?

మామూలుగా మనం ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ పోలీసుల కోసం ధరించడం కాకుండా మన ప్రాణాలు కాపాడుకోవడం కోసం ధరించాలి. ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రజలు ఏమాత్రం ...

ఈ బియ్యం కిలో రూ.300.. డిమాండ్ ఎక్కువ.. ప్రయోజనాలు అధికం!

ప్రస్తుతం మార్కెట్లో మనకు వివిధ రకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్న రకం నల్లబియ్యం.ప్రస్తుతం మార్కెట్లో ఈ నల్ల బియ్యానికి బాగా డిమాండ్ పెరిగింది. 2 సంవత్సరాల క్రితం కృష్ణాజిల్లాలో అర ఎకరాలో సాగు చేసిన ...

నువ్వు పురుషుడివేనా నిరూపించుకో అంటూ పింఛన్ అడిగిన వృద్దుడికి వింత పరీక్షా?

ఆరు పదుల వయసు దాటిన ఓ వృద్ధుడికి ప్రభుత్వ అధికారులు ఓ వింత పరీక్ష పెట్టారు. 60 సంవత్సరాలు పైబడటంతో వృద్ధాప్య పింఛన్ పొందుతున్న ఆ వృద్ధుడు చూపును కోల్పోయాడు. ఈ క్రమంలోనే అతను ఈ వయసులో తన పురుషుడని నిరూపించుకుంటూనే ...

కరోనా వేళా.. వైసీపీ ఎమ్మెల్యే పెద్ద మనసు?

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.చివరికి కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో శవాలు శవాగారంలోనే ఉండిపోయాయి. ఈ విధంగా అనాధలుగా మిగిలిపోయిన ...

ఇంటర్ పరీక్షల పై వెనక్కు తగ్గిన ఏపీ సర్కార్!

ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా,చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని ...

లాక్ డౌన్ గ్యారెంటీ.. రెండు వారాలకు సరిపడ సరుకులు తెచ్చుకోండి!

కరోనా రెండవ దశ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈసారి కూడా తప్పదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కేసులు భారీ సంఖ్యలో పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలలో ...

పోలీస్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. కారణం?

సాధారణంగా ఖాకీడ్రెస్ లో ఉన్న పోలీసులను చూస్తే ప్రజలు భయంతో హడలిపోతుంటారు. వారు ప్రజల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తిస్తారనే భావన ప్రజలలో లోతుగా నాటుకుపోయింది. కరోనా కష్టకాలంలో పోలీసుల మంచితనం బయట పడటం వల్ల అందరిలో పోలీసులపై ఉన్న భావనను ...

ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో ఏపీ సర్కార్ ఒప్పందం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం కోసం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఐటి దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీతో పలు ఒప్పందం కుదుర్చుకుంది. యువతలో నైపుణ్యభివృద్ధి ని పెంపొందించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ...

ఏపీ ప్రజలకు హై అలర్ట్.. బ్యాంక్ టైమింగ్స్ మారాయి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కీలక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు పని చేసే వేళలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23 శుక్రవారం నుంచి మే 15 వరకుఉదయం 10 ...

Page 9 of 12 1 8 9 10 12

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!