Hyderabad : హైదరాబాద్ లో విషాదం..! దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి దూకిన యువతి మృతి!
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పర్యాటక దృష్టికోణంలో ప్రసిద్ధిగాంచిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఓ యువతి జంప్ చేసి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని సుష్మ (27)గా పోలీసులు గుర్తించారు. girl jumped in durgam cheruvu cable ...






























