హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పర్యాటక దృష్టికోణంలో ప్రసిద్ధిగాంచిన దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద ఓ యువతి జంప్ చేసి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని సుష్మ (27)గా పోలీసులు గుర్తించారు. girl jumped in durgam cheruvu cable ...
Kerala Crime : కేరళలో ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రేష్మా అనే 30 ఏళ్ల మహిళ ఏకంగా 10 మందిని పెళ్లి చేసుకుని మోసం చేసింది. ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మోసాల ...
Mudragada : మాజీ ఎమ్మెల్యే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు తాజాగా ఒక లేఖ విడుదల చేశారు. అందులో తన కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన పంచుకున్నారు. ఆ లేఖలో ఆయన ఏం చెప్పారంటే.. "ఈ మధ్య మా కుటుంబం ...
Breaking News: టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ఈ విషయం తెలిసినటువంటి క్రికెట్ అభిమానులు ఎంతో ఆందోళన చెందుతూ ఆయన క్షేమంగా తిరిగి రావాలని ...
Breaking News: తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ ఏడాది వర్ష విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది సెలబ్రిటీలు అనారోగ్య సమస్యల కారణంగా మరణించడంతో ఇండస్ట్రలో విషాద ఛాయలు అలముకున్నాయి.కృష్ణంరాజు కృష్ణ వెంట వెంటనే మరణించడంతో ఒక్కసారిగా చిత్ర పరిశ్రమ షాక్ ...