న్యూఢిల్లీ: యెమెన్లో మరణశిక్ష విధింపబడిన భారతీయ నర్సు నిమిష ప్రియ కేసులో తాజాగా కొత్త మలుపు తిరిగింది. ఆమె శిక్షను రద్దు చేశారన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. నిమిష ప్రియ మరణశిక్ష ఇప్పటివరకు రద్దు కాలేదని, యెమెన్ ప్రభుత్వం నుంచి ...
న్యూఢిల్లీ: ప్రస్తుత డిజిటల్ యుగంలో ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ మీదుగా అందుబాటులో ఉన్న అభ్యంతరకర, అశ్లీల కంటెంట్కు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం గంభీరంగా స్పందించింది. ఈ క్రమంలో కంటెంట్ నియమాలను ఉల్లంఘిస్తూ అభ్యంతరకరమైన దృశ్యాలను ప్రసారం చేస్తున్న 25 ఓటీటీ యాప్స్పై ...
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలోనే రానుందనే వార్తలతో మళ్లీ హుషారుగా ఉన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM-Kisan) 20వ విడత డబ్బులు విడుదలకు సంబంధించి ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లబ్ధిదారులైన రైతులు రూ.2,000 ...
సమోసా, జిలేబీ, వడాపావ్ వంటి ప్రసిద్ధ వీధి వంటకాల్లో చక్కెర, నూనె శాతాన్ని డిస్ప్లే చేయాలంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని సోమవారం వార్తల రూపంలో ప్రచారం జరిగింది. పాఠశాలలు, కార్యాలయాలు, సమావేశ మందిరాల్లో విక్రయించే వీధి ఆహార పదార్థాల ప్యాకెట్లపై ...
Sr.NTR: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని ప్రకటించింది. నందమూరి తారక రామారావు సినీ రాజకీయ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన శత దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా వంద రూపాయల ...
Agneepath Scheme: అగ్నిపథ్ గత కొన్ని రోజుల నుంచి దేశ వ్యాప్తంగా ఈ స్కీమ్ గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా యువతను సైన్యంలోకి తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ ...
కేంద్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంచాలనే లక్ష్యంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే ముఖ్యంగా ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ఒకటి. ఇది రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. దీని ద్వారా రైతులకు ఏడాదికి రూ.6,000 అందిస్తోంది. ...