పాఠశాల విద్య పూర్తికాకుండానే బడి మానేసిన వారిని మళ్లీ చదువుకునేలా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. 16-19 సంవత్సరాల మధ్య వయసు ఉండి.. దూరవిద్య విధానంలో పది, ఇంటర్ చదవాలనుకునే వారికి సమగ్ర శిక్ష అభియాన్(ఎస్ఎస్ఏ) కింద ఏడాదికి ...
గత రెండు నెలలుగా కరోనా రెండో దశ భారతదేశంపై ఎలా ఉందో మనందరికి తెలిసిందే. రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదు కాగా వేల సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.ఈ మహమ్మారి నుంచి ...
దేశవ్యాప్తంగా కేంద్ర ఉద్యోగుల పట్ల మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో పని చేసే ఏ ఉద్యోగి అయినా మరణించిన వెంటనే వారి కుటుంబ సభ్యుల ఇబ్బందులను తీర్చే విధంగా అడుగులు వేస్తోంది. విధులు నిర్వహిస్తూ ఉద్యోగి ...
ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్(IGCAR) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కేవలం పదో తరగతి అర్హతతో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.స్టైఫండరీ ట్రైనీ, వర్క్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్(UDC), సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్, ...
కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కోసం అమలు చేస్తున్న స్కీమ్ లలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కూడా ఒకటి. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ ద్వారా తల్లిదండ్రులు ఆడపిల్లల పేరుపై ఖాతా తెరిచే అవకాశం ఉంటుంది. దేశంలోని ప్రముఖ బ్యాంకులతో పాటు ...
తెలంగాణ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నియంత్రిత సాగు విధానంపై వెనుకడుగు వేశారు. నియంత్రిత సాగు వల్ల ప్రభుత్వానికి భారీగా నష్టాలు వస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే ...
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కోసం ఉద్యోగాలు కోల్పోయిన వారితో పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలో నిరుద్యోగుల రేటు అంతకంతకూ పెరుగుతుండటంతో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ...
కరోనా మహమ్మారి దేశ ప్రజల ఆలోచనలను, ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల పెద్దపెద్ద వ్యాపారాలు చేసిన వాళ్లు సైతం కోట్ల రూపాయలు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో ఉద్యోగాలు చేసేవాళ్లకు ...
భారతదేశంలో నివశించే వారికి ఆధార్ కార్డ్ ఎంత ముఖ్యమనే సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేస్తున్న ఏ సంక్షేమ పథకానికి అర్హత పొందాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి అనే సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా ఆధార్ ...