కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 727 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్రాడ్ కాస్ట్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ ...
కరోనా సంక్షోభ సమయంలో ఆదాయం తగ్గడం వల్ల సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ కంపెనీలన్నీ లాక్ డౌన్ సమయంలో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించడంతో పాటు 20 శాతం నుంచి 30 ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏడో విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమవుతుందని వార్తలు వస్తున్నా కేంద్రం నేడు అర్హులైన రైతుల ఖాతాల్లో ...
కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాపు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు. ఈ రంగం, ఆ రంగం అనే తేడాల్లేకుండా అన్ని రంగాలపై వైరస్ ప్రభావం పడింది. దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొనేంత వరకు కొత్తగా ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ దేశంలోని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ దేశంలో గ్యాస్ సిలిండర్ ఉన్నవాళ్లకు శుభవార్త చెప్పింది. కేంద్ర ప్రభుత్వం భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ను ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది. లైఫ్ సర్టిఫికెట్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ కోసం నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గత కొన్ని నెలల నుంచి నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్తలు చెబుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కేంద్రం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ఎల్టీసీ నగదు వోచర్లను ప్రవేశపెట్టింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వైరస్ కట్టడి కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మోదీ సర్కార్ కరోనాను కట్టడి చేయడానికి కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. డిసెంబర్ నెలలో దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ...
మనలో చాలామంది బ్యాంక్ అకౌంట్ల సహాయంతో తరచూ బ్యాంక్ లావాదేవీలను నిర్వహిస్తూ ఉంటాం. అయితే బ్యాంక్ కస్టమర్లు బ్యాంకుల బంద్ గురించి తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. లేకపోతే బ్యాంక్ లావాదేవీలను నిర్వహించే విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. రేపు భారతదేశ వ్యాప్తంగా ...
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలో ఇప్పటికే స్పష్టమైన ప్రణాళికలను తయారు చేసింది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వచ్చినా తొలి ...