ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అందరూ ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.ముఖ్యంగా కరోనా ఎవరికైతే రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుందో అలాంటి వారిలో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి తగినంత ...
కరోనా రెండవ దశ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తే ఈసారి కూడా తప్పదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కేసులు భారీ సంఖ్యలో పెరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే పలు జిల్లాలలో ...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కీలక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకు పని చేసే వేళలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఏప్రిల్ 23 శుక్రవారం నుంచి మే 15 వరకుఉదయం 10 ...
Currently Playing
Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!