ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ప్రభావ తీవ్రత ఏ విధంగా ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనాకు సంబంధించిన చికిత్స గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సమాచారం జరుగుతోంది.ఇలా చేయడం వల్ల కరోనా రాదు...
ప్రస్తుతం కరోనా రెండవ దశ భారతదేశాన్ని చిగురుటాకులా వణికిపోతోంది. ప్రజలందరూ ఈ మహమ్మారి పట్ల ఎంతో భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.ఈ వైరస్ తీవ్రరూపం దాల్చడంతో రోజురోజుకు అధికంగా కేసులు నమోదు అవడమే కాకుండా మరణాల సంఖ్య...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఈ క్లిష్ట పరిస్థితులలో కరోనా బాధితుల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులు దొరికినంత డబ్బులు దోచుకోవడం చూస్తున్నాము. చికిత్స పేరిట బాధితుల నుంచి లక్షలకు లక్షలు వసూలు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. మరికొందరు...
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది.. ప్రతిరోజూ.. లక్షలాదిగా కేసులు, వేలాదిగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వాలు తమ వంతుగా కృషి చేస్తున్నాయి. అదేవిధంగా.. ప్రజలు తగిన...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి గురించి గత సంవత్సరం నుంచి పరిశోధకులు అనేక పరిశోధనలను జరుపుతున్నారు. ఈ విధంగా ఒక్కో పరిశోధనలో భాగంగా వైరస్ గురించి కొత్తకొత్త లక్షణాలు బయటపడుతున్నాయి.ప్రస్తుతం మన దేశంలో...
దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.చివరికి కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ విధంగా ఎన్నో శవాలు శవాగారంలోనే ఉండిపోయాయి....
ప్రస్తుతం కరోనా పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా పాజిటివ్ అనగానే ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని భావిస్తుంటారు. అయితే కరోనా సోకిన ప్రతి ఒక్కరికి ఆస్పత్రిలో చికిత్స ఏమాత్రం...
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.అయితే ఎవరికైతే వారి శరీరంలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందో అలాంటి వారు ఈ మహమ్మారి నుంచి బతికి బయట...
దేశవ్యాప్తంగా కరోనా కేసులు అధికమవడంతో కరోనా కేసులు పట్నం దాటి ప్రతి ఒక్క పల్లెకు విస్తరించింది. తెలంగాణలో కూడా కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. కానీ తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో మూడు గ్రామాలలో ఇప్పటివరకు ఒక్క...
దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశలో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులపై అధిక ఒత్తిడి కలుగుతుంది. నిజంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా పరీక్షల నిమిత్తం ప్రజలు ఆస్పత్రికి, టెస్టింగ్ సెంటర్ల దగ్గర క్యూ కట్టడంతో...