మన సినీ సెలెబ్రిటీలు ఏం చేసినా అది ఫ్యాషనే..ముఖ్యంగా చాలామంది సెలెబ్రిటీలు తమ ఒంటిపై టాటూస్ వేయించుకుంటుంటారు.. అది కూడా ఒక ఫ్యాషన్ అని ఫీలవుతుంటారు వాళ్లు.. హీరోల్లో కొంతమంది మాత్రమే దీన్ని ఫాలో అయితే.. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్స్ ...
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాటోలీ ఎస్బీఐ బ్రాంచ్ లో చోటు చేసుకున్న ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక యువతి పింఛను కోసం తండ్రిని మూడుసార్లు చంపేసింది. వినడానికి వింతగా ఉన్న ఈ ఘటనలో వాస్తవాలు తెలిసి బ్యాంకు అధికారులే ఖంగు ...
దేశంలో టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నా కొందరి ఆలోచనా తీరులో మాత్రం మార్పు రావడం లేదు. దేశంలో నేటికీ లక్షల సంఖ్యలో ప్రజలు మూఢ నమ్మకాలను విశ్వసిస్తున్నారు. శాస్త్రవేత్తలు అరచేతిలో అద్భుతాలను సృష్టిస్తోంటే కొందరు మాత్రం నరబలులు, జంతుబలులు చేస్తూ అమాయక ...