తెలంగాణ సర్కారు కరోనా సెకండ్ వేవ్ కారణంగా విద్యాసంస్థలు మొత్తం మూసేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, కరోనా పాజిటివ్ కేసులు కూడా తగ్గడంతో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను తెరుచుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిన ...
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు.ఈ క్రమంలోనే మరి కొందరు ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నకిలీ పత్రాలు సృష్టించికొవిడ్ సహాయ నిధిని ...
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్ టీకాను కూడా మనదేశంలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మొదటి డోసు కొవిషీల్డ్ వేసుకున్న తర్వాత 28 ...
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ చదివే విద్యార్థులకు ఈ నెల 5వ తేదీ నుంచి 23వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా,చివరి నిమిషంలో పరీక్షలను రద్దు చేస్తున్నట్లు జగన్ సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని ...
మరో రెండు రోజుల్లో క్రిస్మస్ పండుగ, ఎనిమిది రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతున్నాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల చివరి వారం సాధారణంగా అమ్ముడయ్యే మద్యంతో పోలిస్తే ఎక్కువగా మద్యం అమ్ముడవుతుంది. గతంలో మద్యం తాగి వాహనాలు నడిపే వాళ్లను పోలీసులు ...
భారతదేశంలో నివశించే వాళ్లకు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఎవరి దగ్గరైతే ఆధార్ కార్డ్ లేదో వాళ్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేసే ఏ స్కీమ్ కు అర్హులు కారు. దేశంలో రోజురోజుకు ఆధార్ కార్డ్ కు ప్రాముఖ్యత పెరుగుతోంది. ...