ప్రస్తుతం కరోనా కాలంలో ప్రతీ ఒక్కరూ ఇమ్యూనిటీ కోసం ప్రయత్నిస్తున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి వివిధ రకాల పండ్లను, మాంసాహార పదర్ధాలను తింటున్నారు. మాంసాహార పదర్థాల్లో మనకు ముఖ్యంగా లభించే వాటిల్లో చేపలు ఒకటి....
ప్రస్తుత కాలంలో వివిధ కారణాల వల్ల ఎంతోమంది వారి శరీర బరువు పెరగటం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది శరీర శరీర బరువు తగ్గటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా శరీర...