కరోనా మహమ్మారి రెండో వేవ్ తర్వాత దాని వ్యాప్తి తగ్గింది అనుకున్నారు. కానీ అది ఇంకా చాపకింద నీరులా పాకుతూనే ఉంది. ప్రస్తుతం సెలబ్రిటీలను, రాజకీయ నాయకులను కరోనా వదిలి పెట్టడం లేదు. మొన్న ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, విశ్వ ...
తెలుగు సినిమా ఇండస్ట్రీలో సహజనటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ఎన్నో అద్భుతమైన పాత్రలో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె వివిధ భాషలలో ఎన్నో ...
శుక్రవారం రాత్రి 8 గంటల 30 నిమిషాల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురైన సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. రోడ్డు ప్రమాదం తర్వాత ఆయనను మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారు. శనివారం ...