ప్రస్తుతం కరోనా వైరస్ ఉద్ధృతి కారణంగా ప్రజలు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వర్షాకాలం ప్రారంభం అవడంతో సర్వసాధారణంగా వచ్చే జలుబు, దగ్గు,జ్వరం వంటి
ప్రస్తుతం ఈ కరోనా కారణంగా చాలా ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని కల్పించింది. ఈ క్రమంలోనే ఉద్యోగస్తులు అందరూ ఇంటినుంచి పనులు చేయడం ప్రారంభించారు. అయితే ఎక్కువ సేపు కూర్చొని ఉండటం వల్ల చాలా మందిలో ...
మనం ప్రతిరోజు చేసే వంటలకు రుచి రావాలంటే తప్పనిసరిగా ఉప్పు ఎంతో అవసరం. ఉప్పు వంటలకు రుచిని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉప్పును అధికంగా తీసుకోవడం వల్ల మన ప్రాణాలకు ఎంతో ముప్పని నిపుణులు తెలియజేస్తున్నారు. చాలా మంది ...
తాజా పండ్లు, కూరగాయలు మన శరీరానికి ఎంతో మంచిదని మనం భావిస్తాము. అయితే కొందరు ఈ పండ్లు ఆరోగ్యానికి మంచిదని భావించి ఎక్కువ శాతం పండ్లను తీసుకుంటారు.ఆ విధంగా కొందరు ఉదయం అల్పాహారం తినకుండా కేవలం పండ్లను మాత్రమే తింటూ ఒకేసారి ...
భారతదేశంలో శాఖాహారంతో పోలిస్తే మాంసాహారం తీసుకునే వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మాంసాహారం తీసుకోవడం మంచిదే కానీ అతిగా మాంసాహారం తీసుకుంటే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. మాంసం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్ లభిస్తుంది కాబట్టి ...
ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ ఈ మహమ్మారి వారికి రాకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఈ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చని ఇప్పటికే ఎంతోమంది రోగనిరోధక ...