కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం గురించి ఈ ఇతిహాసంలో విస్తృతంగా వివరించారు. పాండవులు, కౌరవులు ఎదురెదురుగా తలపడిన ఈ మహా సంగ్రామంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు, ...

























