Pushpa 2: ఏపీలో పుష్ప సినిమా విషయంలో వైకాపా వర్సెస్ టీడీపీ అనే విధంగా వివాదం కొనసాగుతుంది. కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఈ సినిమా గురించి నెగటివ్ ప్రచారాలు చేస్తూ ఉండగా మరికొంతమంది వైకాపా అభిమానులు మాత్రం ఈ సినిమాకు పూర్తిస్థాయిలో ...
Roja: ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మాజీ వైకాపా మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. షర్మిల గత కొంతకాలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఆయన ప్రతిష్టకు ...
YS sharmila: అదానీ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు జగన్మోహన్ రెడ్డి భారీ స్థాయిలో లంచం తీసుకున్నారు అంటూ వైఎస్ షర్మిల అలాగే కూటమి ప్రభుత్వ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఇలాంటి ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో వైయస్సార్ జగన్ మోహన్ రెడ్డి కూడా ...
RGV: రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ఇండస్ట్రీలోనూ అలాగే ఏపీ పొలిటికల్ పరంగా ఎంతో సంచలనంగా మారారు. ఈయన పై కేసులు నమోదు కావడంతో పోలీసులు తనకోసం గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈయన మాత్రం సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ వీడియోలు ...
YS Jagan: వైయస్ జగన్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అదానీ వ్యవహారంలో ఈయనకు ముడుపులు అందాయని జగన్ పై చర్యలు తీసుకోవాలి అంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై స్పందిస్తూ ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ...
Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాజాగా అదానీ జగన్ ముడుపుల వ్యవహారం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనగా మారాయి. ఏపీలో విద్యుత్ ఒప్పందాల కోసం జగన్మోహన్ రెడ్డి ఏకంగా 1750 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ...
Akhil Akkineni: అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి భాజలు మోగుతున్న సంగతి మనకు తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీ నాగచైతన్య శోభితల వివాహం జరగబోతున్న నేపథ్యంలో అక్కినేని అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా నాగార్జున ఇటీవల ఈ శుభవార్తను ...
YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ప్రజలలోకి రావడానికి సిద్ధమయ్యారు. ఈయన అధికారం కోల్పోవడమే కాకుండా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లు దాడులను ఇదివరకు ఖండిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నేరుగా ...
YS Sharmila: భారతదేశంలోని ప్రముఖ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ పై కీలక ఆరోపణలు వెలుగులోకి రావడం.. వాటిలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ కూడా గతంలో భారీ స్థాయిలో ముడుపులు అందుకున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఈ ...
YS Family: సెకీ విద్యుత్ ఒప్పందంపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అర్ధరాత్రి జగన్మోహన్ రెడ్డి సంతకాలు చేయాలని చెప్పడంతో నాకెందుకో డౌట్ వచ్చి సంతకాలు చేయలేదని వైకాపా నుంచి బయటకు వచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ...